సాంబాయిగూడెం వద్ద పోలీసుల వాహన తనిఖీలు

56చూసినవారు
మణుగూరు మండలం సాంబాయి గూడెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో సీఐ సతీష్ కుమార్ శనివారం ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను ఆధారాలను పరిశీలించి పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్