భారీ వర్షలకు గ్రామాలు అన్ని జలమయం

68చూసినవారు
ఇల్లందు కారేపల్లి శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో ప్రజలు, రైతులు భయాందోళన చెందారు. పేరుపల్లి బుగ్గ వాగు ఒడ్డున ఉన్న రెండు పడక గదుల ఇళ్లలో నివసించే వారు మాత్రం ఆదివారం వరద మళ్ళీ ముంచుకొస్తుందో అని బిక్కు బిక్కు మంటున్నారు. మూడు రోజుల క్రితమే వాగు పొంగి ఇళ్లల్లోకి నీరు ప్రవహించడంతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. వారి ఇళ్లల్లోకి రావడం మరల భారీ వర్షం కొరవడంతో అయోమయంలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్