కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఫైర్.. వీడియో

54చూసినవారు
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎం అని గతంలో రాహుల్ గాంధీ అన్నాడని, మరి మూసీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ కు రిజర్వు బ్యాంకా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణకు లక్ష 50 వేల కోట్లు ఖర్చు అవుతుందంటే దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం అని విమర్శించారు. మూసీ ప్రక్షాళన మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది చెప్పాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్