ఎన్నికల సిబ్బందిపై లాఠీఛార్జ్ (వీడియో)

39856చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా ఎన్నికల సిబ్బందిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. పోలింగ్ విధులు నిర్వర్తించిన తమకు రావాల్సిన డబ్బులకు తక్కువగా ఇస్తున్నారని టీచర్స్ ఆందోళన చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనను ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

సంబంధిత పోస్ట్