ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆమె తరఫు లాయర్ మోహిత్ రావు కోర్టును ఆశ్రయించనున్నారు. ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రంజాన్ కారణంగా కోర్టుకు సెలవు ఉండటంతో డ్యూటీ మెజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ దాఖలు చేయనున్నారు.