కోర్టు ముందుకు లిక్కర్ కేసు నిందితులు

54చూసినవారు
కోర్టు ముందుకు లిక్కర్ కేసు నిందితులు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 3వ తేదీన ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో కల్వకుంట్ల కవిత సహా కీలక నిందితులు అంతా ధర్మాసనం ముందు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేసు విచారణ ఆసక్తిగా మారింది.

సంబంధిత పోస్ట్