పారిస్ ఒలింపిక్స్‌కు భారత అథ్లెట్ల జాబితా విడుదల

84చూసినవారు
పారిస్ ఒలింపిక్స్‌కు భారత అథ్లెట్ల జాబితా విడుదల
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల జాబితాను భారత ఒలింపిక్ సంఘం రిలీజ్ చేసింది. 117 మంది అథ్లెట్లు ఈసారి మెగా క్రీడల్లో దేశం తరపున పోటీపడనున్నారు. వీరితో పాటు ఒలింపిక్స్ క్రీడలకు 140 మంది సపోర్ట్ సాఫ్ట్ కూడా వెళ్తుందని ఐఓఏ వెల్లడించింది. అయితే పారిస్ వెళ్తున్న బృందంలో.. ఒలింపిక్స్ అర్హత సాధించిన షాట్ పుట్ క్రీడాకారిణి అభా ఖతువాకు చోటు దక్కలేదు.

సంబంధిత పోస్ట్