మహా కుంభమేళా తొక్కిసలాట.. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని

81చూసినవారు
మహా కుంభమేళా తొక్కిసలాట.. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని
మహా కుంభమేళాలో తొక్కిసలాట పది మందికి పైగా భక్తులు మరణించారు. నేడు మౌనీ అమావాస్య కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనపై ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఘటనపై సమీక్షించి బాధితులకు అవసరమైన సహాయం అందజేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్