నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ గింజల మార్కెట్లో ఆదివారం మొక్కజొన్నకు లభించిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 42. 50 క్వింటాళ్ల మొక్కజొన్న మార్కెట్ కు వచ్చింది. 2230 రూపాయల ధర పలికింది. ముగ్గురు రైతులు మార్కెట్ సేవలు వినియోగించుకున్నారని మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు.