బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

69చూసినవారు
బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ విధివిధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఐదు పథకాలకు ఆకర్షించి 30 మంది టిఆర్ఎస్ నాయకులు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోవు కాలంలో మరిన్ని మంచి పథకాలు తెచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రేవంత్ ఆధ్వర్యంలో సర్కారు చాలా మంచిగా పని చేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్