కొండారెడ్డిపల్లికి బుధవారం కలెక్టర్ రాక

80చూసినవారు
కొండారెడ్డిపల్లికి బుధవారం కలెక్టర్ రాక
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ గ్రామానికి చేరుకుంటారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన పరిశీలిస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. కలెక్టర్ పర్యటన కోసం మండల అధికారులు ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్