ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

75చూసినవారు
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి సెన్సెక్స్ 131.08 పాయింట్లు పెరిగి 80,170.88 వద్ద, నిఫ్టీ 52.10 పాయింట్లు పెరిగి 24,458.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, సన్ ఫార్మా లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా కన్స్యూమర్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్