డాక్టరేట్ గ్రహీతకు అభినందనలు

597చూసినవారు
డాక్టరేట్ గ్రహీతకు అభినందనలు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బుధవారం అమెరికాలోని బోస్టన్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన, జడ్పీ ట్రైనర్ గుండమాల్ వెంకటయ్యకు అభినందనలు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా వివిధ సామాజిక అంశాలపై వెంకటయ్య శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు కుందా మల్లికార్జున్, మాజీ సర్పంచ్ ఛత్రు నాయక్, చారగొండ సత్యం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్