ఉమామహేశ్వరంలో 1100 మందికి అన్నదానం

72చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఉమామహేశ్వరం ఆలయంలో ఆదివారం 1100 మంది భక్తులకు అన్నదానం చేసినట్లు ఆలయం చైర్మన్ కందూరి సుధాకర్ సోమవారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం అందించామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్