కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

1527చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శుక్రవారం మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలిపారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎదిగి అకాల మరణం చెందడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్