సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

51చూసినవారు
సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలం పరిధిలోని సిరసనగండ్ల గ్రామంలో బుధవారం జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ పోతుగంటి రాములు, బిజెపి ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు దంపతులు పాల్గొన్నారు. వీరికి వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్