40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

65చూసినవారు
40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఆదివారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. వంగూరు మండలం పరిధిలోని కిష్టం పల్లి గ్రామంలో 41. 1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్