నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ గింజల మార్కెట్ కు మంగళవారం 198 క్వింటాళ్ల వేరు శనగను రైతులు తీసుకొచ్చారు 792 బస్తాల్లో వేరుశనగ వచ్చింది. ఎక్కువ ధర. 7476 రూపాయలు, తక్కువ ధర 4536 రూపాయలు, మోడల్ ధర 6849లు పలికింది. 25 మంది రైతులు మార్కెట్ సేవలు వినియోగించుకున్నారు.