కౌకుంట్లలో వైభవంగా సీతారాముల ఊరేగింపు

1534చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంలో నిర్వహించారు. సాయంకాలం శ్రీ సీతారాముల లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలను గ్రామ పురవీధుల గుండా భాజా భజంతులతో, చెన్నకేశవ స్వామి భజన మండలి వారి భజనలతో, అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. అడుగుఅడుగున మహిళాలు మంగళహారతులతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్