బాలకృష్ణ, లోకేష్ పై ఈసీకి ఫిర్యాదు

72971చూసినవారు
బాలకృష్ణ, లోకేష్ పై ఈసీకి ఫిర్యాదు
హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. బాలకృష్ణ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, యూట్యూబ్ ద్వారా జగన్ కు వ్యతిరేకంగా లోకేష్ పాట ప్రసారం చేశారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్