ఇంటర్ లో సత్తా చాటిన ఎండీ. మున్నాఫ్

51చూసినవారు
ఇంటర్ లో సత్తా చాటిన ఎండీ. మున్నాఫ్
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిమూద్ కుమారుడు ఎండీ. మున్నాఫ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపిసిలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి స్టేట్ లెవల్లో సత్తా చాటారు. దీంతో ఆదివారం జర్నలిస్ట్ లు ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన మున్నాఫ్ ను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు శ్రీకాంత్, విజయ్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్