జెమిలీ ఎన్నికల ద్వారా అభివృద్ధి: డీకే అరుణ

82చూసినవారు
అభివృద్ధి జరగాలంటే రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలకు సహకరించాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆమె అదివారం మాట్లాడుతూ. 5ఏళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్, ఇతర ఎన్నికలు జరగడంతో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. 2014 వరకు రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఒకేసారి జరిగేవని ఆమె గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ నుంచి జెమిలీ ఎన్నికలకు మద్దతు తెలపాలని డీకే అరుణ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్