ఎంపీటీసీలకు ఘన సన్మానం

56చూసినవారు
కొత్తకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని సోమవారం అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. అనంతరం ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఎంపీటీసీల పదవీకాలం ముగిసిన సందర్భంగా ఎంపిటిసిలను
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్