టిఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరిక

58చూసినవారు
టిఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరిక
దేవరకద్ర మండలం కోయిల్ సాగర్, బొల్లారం తండా చెందిన యువకులు దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ వీడి బిజెపిలో చేరారు. కోయిల్ సాగర్ గ్రామ నాయకులు కుమ్మరి శ్రీను ఆధ్వర్యంలో సత్తయ్య, నవీన్, కుమార్, వెంకటేష్, కృష్ణయ్య, గణేష్, పవన్, రాజు, అంజి బీజేపీ లో చేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్