అన్ని వర్గాలకు సంక్షేమం బీజేపీతోనే సాధ్యం: డీకే అరుణ

61చూసినవారు
అన్ని వర్గాలకు సంక్షేమం బీజేపీతోనే సాధ్యం: డీకే అరుణ
అన్ని వర్గాలకు సంక్షేమం బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా పురపాలక పరిధిలోని ఆరవ వార్డు శ్రీనివాస కాలనీలో సభ్యత్వ నమోదు. కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం డిజిటల్ సభ్యత్వ నమోదుపై నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్