ప్రచారంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ

1066చూసినవారు
జోగులంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన లోకసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచార రథం ఎక్కేందుకు వెళ్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత బండ్ల చంద్రశేఖర్ రెడ్డి పై స్థానిక నేతలు దాడి చేశారు. దీంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకోగా. గద్వాల ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్