బీఎస్పీ నుంచి మాజీ ఎంపీ మందా పోటీ

54చూసినవారు
బీఎస్పీ నుంచి మాజీ ఎంపీ మందా పోటీ
నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానానికి బిఎస్పి పార్టీ నుంచి మాజీ ఎంపీ మందా జగన్నాథం పోటీ చేసే యోజనలో ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆయన బిఆర్ఎస్ లో కీలక నాయకుడిగా పనిచేశారు. తాజాగా ఆయన బిఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ ఫిరాయించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్