తొలి దశ ఎన్నికల వివరాలు

83చూసినవారు
తొలి దశ ఎన్నికల వివరాలు
సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడు ప్రారంభమైంది. 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 ఎంపీ స్థానాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు, తొలిసారి ఓటు వేసేవారు 35.67 లక్షలు, 20 నుంచి 29 ఏళ్ల వయసున్న వారి సంఖ్య 3.51 కోట్లుగా ఉంది. ఇక ఎన్నికల విధుల్లో 18 లక్షల మంది అధికారులు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్