జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న సరిత

73చూసినవారు
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న సరిత
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో జెడ్పి మాజీ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సరిత తిరుపతయ్య, మున్సిపల్ చైర్మన్ బి. ఎస్. కేశవ్ అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. స్వామి, అమ్మవారి దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు, దైవ ఆశీర్వచనాలు కూడా అందజేసినట్లు ఆలయ ప్రధాన పూజారి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్