రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి

22918చూసినవారు
రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు శుక్రవారం ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ధరూర్ మండలం అల్వాల్ పాడు గ్రామానికి చెందిన రమేష్ (26) అదే గ్రామానికి చెందిన రాము బైక్‌పై వెళ్తూ ధరూర్ మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రమేష్ అక్కడకక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ రామును చికిత్స నిమిత్తం గద్వాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్