జడ్పీ చైర్మన్ సరిత పదవి అరుణమ్మ పెట్టిన భిక్ష: శివారెడ్డి

578చూసినవారు
జడ్పీ ఛైర్ పర్సన్ సరిత జోగులాంబ గద్వాల జిల్లాకు ఏం చేశారని బీజేపీ నాయకులు బల్గెర శివారెడ్డి ప్రశ్నించారు. గద్వాల పార్టీ ఆఫీసులో మంగళవారం జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సరిత అనుభవిస్తున్న ఛైర్ పర్సన్ పదవి అరుణమ్మ పెట్టిన భిక్ష అని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో గద్వాల జిల్లాను అరుణమ్మ కొట్లాడి సాధించారని, ప్రస్తుతం సరిత ఆపదవి అనుభవిస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్