పారిశుద్ధ్య మహిళా కార్మికురాలికి గాయాలు

60చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పారిశుధ్య మహిళా కార్మికురాలికి గాయాలైన ఆదివారం ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట రోజువారి విధి నిర్వహణలో భాగంగా పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్న కార్మికురాలు ప్రమాదవశాత్తు కాలు జారీ పడిపోయింది. ఈ క్రమంలో ఆమె పక్కటెముక విరిగి ఏమాత్రం నడవలేని స్థితికి చేరుకుంది. వెంటనే సహచర కార్మికులు ఆమెను వైద్యుడి వద్దకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్