నకిలీ పట్టాలు సృష్టించిన నిందితులు అరెస్ట్: డీఎస్పీ

79చూసినవారు
నకిలీ పట్టాలు సృష్టించిన నిందితులు అరెస్ట్: డీఎస్పీ
రాష్ట్రంలోనే సంచలనంగా మారిన మహబూబ్ నగర్ పట్టణంలోని 523 సర్వే నెంబర్లలో అక్రమ కట్టడాల కూల్చివేత కేసులో నకిలీ పట్టాలు సృష్టించిన కేసును ఛేదించినట్లు శుక్రవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కొందరు నకిలీ పట్టాలు సృష్టించారని అర్బన్ తహశీల్దార్ ఘన్సీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏ1 నిందితుడిగా రాముడు, ఏ2 గా దేవాను గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించగా. నేరం ఒప్పుకోవడంతో కోర్టు రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్