జపాన్ రాయబార కార్యాలయ అధికారులు సిఆర్ జయచంద్రన్, సుబాకిమోటో మయూమిను మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన వివిధ కార్యక్రమాల మీద చర్చించారు. జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.