మహబూబ్ నగర్-తాండూర్ రాకపోకలు బంద్

51చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని ఇబ్రహీంబాద్ మళ్లీ ప్రారంభమైన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో ఎన్. హెచ్ -167 ప్రధాన రహదారిపై వరద నీరు పాడుతుంది. దీంతో శుక్రవారం మహబూబ్ నగర్, తాండూర్, పరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రయాణికులు మహబూబ్ నగర్- తాండూర్ వెళ్లే రహదారికి అంతరాయం ఏర్పడిందని, వేరే దారి నుంచి వెళ్లాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్