వేములలో శాలివాన చక్రవర్తి జయంతి

582చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని వేముల గ్రామంలో కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా శాలివాన చక్రవర్తి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. "శాలివాన చక్రవర్తి ఒకటో శతాబ్దం నుంచి నాల్గవ శతాబ్దం" వరకు వశం వారు పరిపాలించారు. 400 సంలో శాలివాన చరిత్రగా భారతదేశం మొత్తం పరిపాలించారని అన్నారు. మహానీయులందరూ చిన్న కులం నుంచే వచ్చిన వారు ఉన్నారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్