బాదేపల్లి బస్టాండ్ లో ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం

2212చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లాnజడ్చర్ల నియోజకవర్గం బాదేపల్లి బస్టాండ్ లో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బుధవారం విద్యార్థినిలు పరీక్షా సమయంలో ఆర్టిసి బస్సులలో ఆధార్ కార్డు చూపించి, ఫ్రీగా ప్రయాణించమని ప్రభుత్వం చెప్పింది. కానీ ఆర్టిసి అధికారులు మాత్రం ఒరిజినల్ కాదని కేసులు రాస్తున్నారని, విద్యార్థులలో తల్లిదండ్రులు వాదనకు దిగారు. అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా, ఎవరికైనా కంప్లీట్ చేసుకో అనడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్