దళితుల గొంతుక బాబూ జగ్జీవన్ రామ్

51చూసినవారు
దళితుల, అణగారిన వర్గాల గొంతుక, ఆనాడు చట్టసభల్లో వినిపించిన గొప్ప నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్ అని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య కొనియాడారు. శనివారం జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్