నర్వ మండల కేంద్రంలో నేడు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ప్రజా సమస్యల పరిష్కారానికి నర్వ మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. కావున మండల ప్రజలు గమనించి ప్రజావాణికి రావద్దని తెలిపారు.