వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

62చూసినవారు
వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
అమరచింత మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మంగళవారం అమరచింత ఎస్సై వివరాలు మేరకు. ఈనెల 9వ తేదీన తల్లి ఇంటి నుంచి భర్త వద్దకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. భర్త వద్దకు వెళ్లలేదని తెలిసిన బంధువులు, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని అన్నారు. మంగళవారం తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్