ఇంట్లో నగదు, ఆభరణాలు చోరీ

4212చూసినవారు
తాడూరు మండలం శిరనవాడలో సోమవారం కృష్ణయ్యగౌడ్ ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాన్ని బద్దలు కొట్టి 5 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, రూ. 60 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్ఐ మహేష్ క్లూస్ టీంతో సహా ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. సీసీ ఫుటేజ్ ల ఆధారంగా పరిశీలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్