నీటి సంపులో పడి చిన్నారి మృతి

9178చూసినవారు
నీటి సంపులో పడి చిన్నారి మృతి
ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడి చిన్నారి అమ్ములు(7) మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలం వెలుగొండ కొత్త తాండ లో చోటుచేసుకుంది. ఇంటి దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న సంపుగుంతలో పడిపోయింది. నీటి సంపులో చూసే సరికి అమ్ములు సంపులో మృతి చెంది కనబడింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్