ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 3 పరీక్షలు జరగాలి

66చూసినవారు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -3 రాత పరీక్షలకు విధులు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు బాదావత్ సంతోష్ శుక్రవారం అన్నారు. నవంబర్ 17, 18 తేదీలలో జరిగే గ్రూప్ 3 పరీక్షలకు జిల్లా నుండి 9792 మంది అభ్యర్థులు గ్రూప్ 3, పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్