వివాహేతర సంబంధానికి అడ్డస్తున్నాడని కన్నాకొడుకునే..

20593చూసినవారు
వివాహేతర సంబంధానికి అడ్డస్తున్నాడని కన్నాకొడుకునే..
బిజినేపల్లి మండలం అల్లీపూర్ లో కన్న కొడుకుని గురువారం హత్య చేసిన విషయం తెలిసిందే. రవీందర్, లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు. అన్నలిద్దరూ హాస్టల్లో ఉండగా హరికృష్ణ ఇంటి వద్దే ఉంటున్నాడు. భర్త తాగుడుకు బానిస కావడంతో లక్ష్మి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. విషయం కొడుక్కి తెలిసిందని హరిని చంపి సంపులో పడేసింది. శుక్రవారం లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్