అచ్చంపేటలో మంత్రి కొండసురేఖ పర్యటన

53చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు విచ్చేసిన అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కు గజమాలతో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సోమవారం స్వాగతం పలికారు. ఆచంపేటలోని మార్కండేయ దేవాలయంలో శివుని దర్శించుకొని జమ్మి చెట్టు నాటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉమామహేశ్వరం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్