పరమశివునికి ప్రత్యేక రుద్రాభిషేక పూజలు

68చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం పరమశివునికి రుద్రాభిషేకం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు మాడభూషి అజయ్ కుమార్ శర్మ తెలిపారు. వేదమంత్రోచరణాల మధ్య భక్తులు పరమశివునికి శివ పంచాయతనంలో ఉన్న గణపతి అమ్మవారు సూర్య భగవాన్ విష్ణుమూర్తి స్వాములకు కూడా ప్రత్యేకంగా అభిషేక పూజలు నిర్వహించారు స్వామివారికి అష్టోత్తరంతో అర్చనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్