మంగళవారం మూల్యాంకనం కేంద్రానికి సెలవు: డిఈఓ

67చూసినవారు
మంగళవారం మూల్యాంకనం కేంద్రానికి సెలవు: డిఈఓ
నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకనం కేంద్రానికి ఏప్రిల్ 9 తేదీన ఉగాది పండుగ, 11 తేదీన రంజాన్ పండగలను పురస్కరించుకొని మంగళ, గురువారాల్లో సెలవు ప్రకటించారు. ఈ రెండు పండుగలు సందర్భంగా సెలవు ఉంటుందని మిగతా రోజులు యథావిధిగా మూల్యాంకనం కేంద్రంలో ఉపాధ్యాయులు విధులు నిర్వహించాల్సి ఉంటుందని సోమవారం నాగర్ కర్నూల్ డిఈఓ గోవిందరాజులు తెలిపారు.

సంబంధిత పోస్ట్