విద్యారంగం, ఉపాధ్యాయ సంక్షేమానికి కృషి

75చూసినవారు
విద్యారంగం, ఉపాధ్యాయ సంక్షేమానికి కృషి
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం టీఎస్ యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అన్నారు. ఆదివారం తిమ్మాజిపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు తగ్గించడం వెనుక కుట్ర దాగుందన్నారు. విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్