తనిఖీల్లో 2 లక్షల నగదు పట్టివేత

1555చూసినవారు
తనిఖీల్లో 2 లక్షల నగదు పట్టివేత
దామరగిద్ద మండలం కాన్ కుర్తి సరిహద్దు చెక్ పోస్టు వద్ద శుక్రవారం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఓ వ్యక్తి వాహనంలో రూ. 2 లక్షల 15 వేలు తీసుకెళ్తుండగా పట్టుకొని సీజ్ చేసి ఎన్నికల గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు 50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్