మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి

60చూసినవారు
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పిఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి విజయలక్ష్మి అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని భగత్ సింగ్ భవన్లో జరిగిన పిఓడబ్ల్యు జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కలకత్తా అర్జీ కార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థిని పై అత్యాచారం, హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యుల రక్షణకు చట్టాలు తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్